'సోషల్ మీడియాను ఉపయోగించండి, తమిళనాట ప్రధాన పార్టీగా బీజేపీ'
ఆదివారం నాడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు బీజేపీ ఎలా ఎదగాలో క్యాడర్కు సూచించారు. బీజేపీకి మీడియా మద్దతు లేదని, కాబట్టి కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చ
కరీంనగర్: భారతీయ జనతా పార్టీకి మీడియా మద్దతు లేదని, కాబట్టి అభిమానులు, కార్యకర్తలు సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు ఆదివారం నాడు సూచించారు.
ఆయన కరీంనగర్ జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీకి సొంత మీడియా లేదని చెప్పారు. కాబట్టి సోషల్ మీడియానే మన ఆయుధం అన్నారు. దాని ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు.

అలాగే, తమిళనాడు పైనా స్పందించారు. తమిళనాట బీజేపీ ప్రధాన పార్టీగా అవతరించబోతుందని జోస్యం చెప్పారు. ఆ రాష్ట్రంలో ఇప్పుడున్న అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు జైలుకు వెళ్లేవారని వ్యాఖ్యానించారు.
ఉత్తరాదిన వరుస విజయాలు, మహారాష్ట్ర, ఒడిశా స్థానిక ఎన్నికల్లో కమలం గెలుపు నేపథ్యంలో బీజేపీలో ఉత్సాహం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దక్షిణాది పైన దృష్టి సారించిన నేతలు.. ఆయా రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం సూచనలు చేస్తున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications