Munugodu By Election: మునుగోడులో ఓట్ల నమోదుపై హైకోర్టులో రిట్ పిటిషన్..
వచ్చే నెల 3న మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా కొత్త ఓట్లు నమోదు చేసుకుంటున్నారు. దీనిపై బీజేపీ హైకోర్టుకు వెళ్లింది. మునుగోడులో ఓట్ల నమోదుపై భారతీయ జనతా పార్టీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై హైకోర్టు ఎల్లుండి విచారణ జరపనుంది.
జులై 31 వరకు ఉన్న ఓటరు జాబితానే పరిగణనలోకి తీసుకోవాలి బీజేపీ విజ్ఞప్తి చేసింది. ఈ జాబితానే పరిగణలోకి తీసుకునేలా అధికారులను ఆదేశించాలని హైకోర్టును కోరింది. ఫార్మ్- 6 కింద వచ్చిన దరఖాస్తుల్లో తప్పుడు ఓటర్లు ఉన్నారని పిటిషన్ లో పేర్కొంది. తక్కువ సమయంలో 25 వేల దరఖాస్తులు వచ్చాయని గుర్తు చేసింది.

కాగా ఈ నెల 14న ఈసీ మునుగోడు ఓటరు జాబితాను ప్రకటించనుంది. హైకోర్టు ఆదేశించే వరకు లిస్ట్ ప్రకటించకుండా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ కోర్టును కోరింది.
More From
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications