Munugodu By Election: మునుగోడులో ఓట్ల నమోదుపై హైకోర్టులో రిట్ పిటిషన్..
వచ్చే నెల 3న మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా కొత్త ఓట్లు నమోదు చేసుకుంటున్నారు. దీనిపై బీజేపీ హైకోర్టుకు వెళ్లింది. మునుగోడులో ఓట్ల నమోదుపై భారతీయ జనతా పార్టీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై హైకోర్టు ఎల్లుండి విచారణ జరపనుంది.
జులై 31 వరకు ఉన్న ఓటరు జాబితానే పరిగణనలోకి తీసుకోవాలి బీజేపీ విజ్ఞప్తి చేసింది. ఈ జాబితానే పరిగణలోకి తీసుకునేలా అధికారులను ఆదేశించాలని హైకోర్టును కోరింది. ఫార్మ్- 6 కింద వచ్చిన దరఖాస్తుల్లో తప్పుడు ఓటర్లు ఉన్నారని పిటిషన్ లో పేర్కొంది. తక్కువ సమయంలో 25 వేల దరఖాస్తులు వచ్చాయని గుర్తు చేసింది.

కాగా ఈ నెల 14న ఈసీ మునుగోడు ఓటరు జాబితాను ప్రకటించనుంది. హైకోర్టు ఆదేశించే వరకు లిస్ట్ ప్రకటించకుండా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ కోర్టును కోరింది.
More From
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications