నల్గొండ జిల్లాలోని ఐడిఎల్ ఫ్యాక్టరీలో పేలుడు, ఒకరి మృతి
నార్కట్ పల్లి సమీపంలో ఉన్న ఐడిఎల్ ఎక్స్ప్లోజివ్స్లో సోమవారం నాడు భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి.
నల్గొండ: నార్కట్ పల్లి సమీపంలో ఉన్న ఐడిఎల్ ఎక్స్ప్లోజివ్స్లో సోమవారం నాడు భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి.చనిపోయిన కార్మికుడికి ఒడిశాకు చెందిన లింగరాజు కుమార్గా గుర్తించారు.
ఐడిఎల్ ఎక్స్ఫ్లోజివ్స్ లిమిటెడ్ కంపెనీలో సోమవారం నాడు డిటోనేటర్లు పేలాయి. ఈ పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది.

అసలు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పేలుడులో ఓ వ్యక్తి మరణించారు.
డిటోనేటర్లు తయారు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది.డిటోనేటర్ల భద్రపర్చిన గదిలో పొరపాటున నీరు పోయడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకొందని ప్రాధమిక సమాచారం మేరకు సమాచారం అందుతోంది.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications