వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్గొండ జిల్లాలోని ఐడిఎల్ ఫ్యాక్టరీలో పేలుడు, ఒకరి మృతి

నార్కట్ పల్లి సమీపంలో ఉన్న ఐడిఎల్ ఎక్స్‌ప్లోజివ్స్‌లో సోమవారం నాడు భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నల్గొండ: నార్కట్ పల్లి సమీపంలో ఉన్న ఐడిఎల్ ఎక్స్‌ప్లోజివ్స్‌లో సోమవారం నాడు భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి.చనిపోయిన కార్మికుడికి ఒడిశాకు చెందిన లింగరాజు కుమార్‌గా గుర్తించారు.

ఐడిఎల్ ఎక్స్‌ఫ్లోజివ్స్ లిమిటెడ్ కంపెనీలో సోమవారం నాడు డిటోనేటర్లు పేలాయి. ఈ పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది.

Blasting in IDL factory in Nalgonda district


అసలు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పేలుడులో ఓ వ్యక్తి మరణించారు.

డిటోనేటర్లు తయారు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది.డిటోనేటర్ల భద్రపర్చిన గదిలో పొరపాటున నీరు పోయడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకొందని ప్రాధమిక సమాచారం మేరకు సమాచారం అందుతోంది.

English summary
one person died in Idl blasting on Monday at Chityal.IDL factory builiding collapased after blasting
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X