'కెసిఆర్, బాబు మధ్య ఫిక్సింగ్: నమస్తే తెలంగాణలో హెరిటేజ్ యాడ్'
రివర్స్: మా పోలీస్ను పంపించాలని ఏపీ, అందర్నీ కుదరదని తెలంగా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముమ్మాటికీ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, అందుకు నిదర్శనం ఉందని చెప్పారు. కెసిఆర్ కుటుంబ పత్రిక అయిన నమస్తే తెలంగాణలో చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థ యాడ్ వచ్చిందని ఆయన చెప్పారు. మరే ఇతర పత్రికలో కూడా ఇంతవరకు హెరిటేజ్ సంస్థ యాడ్ ఇవ్వలేదన్నారు.

దీనిని బట్టే ముఖ్యమంత్రులు మధ్య ఉన్న సంబంధాలు అర్థమవుతున్నాయన్నారు. కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పును ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించడం సరికాదని షబ్బీర్ అలీ అంతకుముందు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
తన కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవితను కేంద్రమంత్రిగా చేసే ప్రణాళికలో భాగంగా మహారాష్ట్ర సర్కారుకు సహకరించి తద్వారా బీజేపీతో సాన్నిహిత్యం నెరపేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చాలని చూస్తే తాము ఉద్యమిస్తామన్నారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications