BIG BREAKING: కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కాన్వాయ్ కి ప్రమాదం
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. ఆయన కాన్వాయ్ లో గన్ మెన్లు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ ఫార్మర్ కు కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గుర్రంపోడు మండలం చేపూర్ గ్రామ సమీపంలో ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేకు పెను ప్రమాదం తప్పింది. గుర్రంపోడు ఆలయ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

కారులో ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కాంగ్రెస్ కురువృద్ధుడు, సీనియర్ నాయకుడు జానారెడ్డి కుమారుడు. ఆయన 2023లో జరిగిన ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications