నిరుద్యోగులకు కుచ్చు టోపీ: ఉద్యోగాల పేరుతో బడా మోసం.. ఫేక్ కన్సల్టెన్సీ!
హైదరాబాద్: కన్సల్టెన్సీల పేరుతో ఆఫీసులు తెరవడం.. అమాయకుల నుంచి డబ్బు గుంజి బోర్డు తిప్పేయడం వంటి ఘటనలో ఇటీవలి కాలంలో చాలానే వెలుగులోకి వచ్చాయి.
తాజగా హైదరాబాద్ లో మరో కంపెనీ కూడా ఇలాగే బోర్డు తిప్పేసింది. పోలీసుల కథనం ప్రకారం.. విక్రాంత్ వర్మ, రాహుల్ అగర్వాల్, సంజయ్ అనే ముగ్గురు మాసబ్ ట్యాంకులోని అశోకా ప్లాజాలో రెన్టెక్ కన్సల్టెన్సీ అనే సంస్థ నిర్వహిస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగాలంటూ వీరు ప్రకటనలిచ్చారు.

సంస్థ ప్రకటనలకు ఆకర్షితులై చాలామందిని కన్సల్టెన్సీని ఆశ్రయించారు. ఉద్యోగం కోసం భారీగానే డబ్బు చెల్లించుకున్నారు. కానీ ఎన్ని రోజులైనా వీసా రాకపోవడంతో అనుమానం వచ్చిన నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులతో కలిసి కన్సల్టెన్సీ వద్దకు చేరుకునేసరికి ఆఫీసుకు తాళం వేసి ఉండటం గమనించారు. దీంతో బాధితులు సంస్థపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications