ఐదేళ్ల పాటు విచారణ: కెటిఆర్, నాయినిలపై కేసు కొట్టివేత
తెలంగాణ ఉద్యమం సమయంలో మౌలాలీ రైల్ రోకో కేసును న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది.ఈ కేసు విచారణ ఐదేళ్ల పాటు కొనసాగింది.
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం సమయంలో మౌలాలీ రైల్ రోకో కేసును న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. ఈ కేసు విచారణ ఐదేళ్ల పాటు కొనసాగింది.
రైల్ రోకో కేసును న్యాయస్థానం కొట్టేయడంతో మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, నాయిని నర్సింహా రెడ్డి, పద్మారావులకు ఊరట లభించినట్లయింది.

తమ పైన కేసు రుజువు కాలేదు కాబట్టి న్యాయస్థానం కొట్టి వేసిందని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి చెప్పారు. తాము తెలంగాణ కోసం ఉద్యమించామన్నారు.
More From
-
KTR on Speaker Decision: దానం, కడియంకు క్లీన్ చిట్టా ? కేటీఆర్ షాకింగ్ ..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications