బ్యాంకుల్లో తగ్గుతున్న జమలు: రూ.2వేల నోట్లు దొరకడం కష్టంగా మారింది
హైదరాబాద్: ఇటీవలి కాలంలో రూ.2000 వేల నోట్లు ఎక్కువగా దొరకడం లేదు. గత కొన్ని నెలలుగా ఈ నోట్లను జమ చేసి వారి సంఖ్య బాగా తగ్గిపోయిందని, దీంతో పెద్ద నోట్లు రావడం లేదని తెలుస్తోంది.
దీంతో బ్యాంకుల్లోను కొంత నగదు కొరత కనిపిస్తోంది. బ్యాంకులకు సెలవులు వస్తే ఏటీఎంలు పని చేయడం లేకపోవడం లేదా డబ్బులు అయిపోవడం కనిపిస్తోంది.
బ్యాంకుల్లో నగదు నిల్వలపై నిఘా పెరిగిన అనంతరం ఎఫ్ఆర్డీఐ బిల్లు వచ్చాక బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణలు పెరుగుతున్నాయి.

ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. బ్యాంకులలో నగదు డిపాజిట్లు జరిగినప్పుడు ఎక్కువగా రూ.2వేల నోట్లు ఉండేవని, ఇప్పుడు అలా సగానికి సగం పడిపోయిందని తెలుస్తోంది.
దీంతో బ్యాంకుల రోజువారీ కార్యకలాపాలకు నగదు కొరత ఉంటోందని అంటున్నారు. నగరాలతో పాటు జిల్లా, మండల, గ్రామీణ బ్యాంకుల్లోను నగదు కొరత ఉందని అంటున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..!












Click it and Unblock the Notifications