ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్ ర్యాంకింగ్ లో తెలుగు రాష్ట్రాలే టాప్
హైదరాబాద్ :ఈ.జ్ ఆఫ్ డూయింగ్ బిజనెస్ ర్యాంకింగ్ లో తెలుగురాష్ట్రాలు మొదటి స్ఠానాల్లో నిలిచాయి.గత ఏడాది కంటే ఈ ఏడాది తన స్థానాన్ని మెరుగుపర్చుకొని తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. గత ఏడాది ప్రథమస్థానంలో నిలిచిన గుజరాత్ ఈ ఏడాది మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లను సోమవారం నాడు కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ డిల్లీో ప్రకటించారు.98.78 ర్యాంకులతో తెలంాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రథమ స్థానంలో నిలిచాయి.3వ, స్థానంలో గుజరాత్, 4వ, స్థానంలో చత్తీస్ ఘడ్,5వ, స్థానంలో మద్యప్రదేశ్ నిలిచాయి.

2016 సంవత్సరానికి గాను ఆయా రాష్ట్రాల్లో వాణిజ్య వ్యాపార రంగాల్లో సంస్కరణల అమలుపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నివేదికను విడుదల ేశారు. ఈ నివేదికలో తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలు అద్చుతమైన ఫలితాలను సాధించాయి. 2015 నుండి ఈ ర్యాంకులను కేంద్రం విడుదల చేస్తోంది.
సంస్కరణల ఆదారంగా రాష్ట్రాలను నాలుగు విభాగాలుగా కేంద్ర వాణిజ్య శాఖ విభజించింది. 2015 లో ఆంద్రప్రదేశ్ రాష్ట్రం రెండో ర్యాంకు వచ్చింది.ఈ ఏడాది ఎపికి ప్రథమస్థానం వచ్చింది.గత ఏడాది తెలంగాణకు 13 ర్యాంకు వచ్చింది.ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది.గత ఏడాదితో పోలీస్తే తెలంగాణ రాష్ట్రం 12 పాయింట్లు ఎగబాకింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications