వరంగల్ రైల్వే స్టేషన్లో పేలుడు పదార్థాలు: సీజ్
వరంగల్: రైల్వే స్టేషన్లో పోలీసులు బుధవారం పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న జిలెటిన్స్టిక్స్, డిటోనేటర్లుతో కూడిన బ్యాగ్ను వరంగల్ రైల్వేస్టేషన్కు తీసుకువచ్చింది ఎవరు అనే విషయంపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
పేలుడు పదార్థాలను తీసుకువచ్చింది క్రషర్ మిల్లులకు సంబంధించిన వారా లేక సంఘ విద్రోహశక్తుల అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. రైల్వేస్టేషన్లో రికార్డు అయిన సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు, విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.

కాగా, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటనకు రానున్న దృష్ట్యా తీవ్రవాదులు పేలుళ్లలకు పాల్పడవచ్చు అనే కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో వారం రోజులుగా ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు వరంగల్ రైల్వేస్టేషన్లో మెటల్ డిటెక్టర్లతో తనిఖీలను ముమ్మరం చేశారు.
స్టేషన్ ముందున్న మెటల్డిటెక్టర్ వద్ద దొరికిపోతాననే భయంతోనే బ్యాగ్ను బుకింగ్ కౌంటర్ వద్ద వదిలివేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications