ఫేస్బుక్లో ఫోటో: ఈత రాక ప్రాణం పోయింది

ఫోటోలు దిగేందుకు కుంటలోకి దిగిన సురేందర్ రెడ్డి (21) ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు కాపాడదామని ప్రయత్నించినా కుంట ఎక్కువ లోతు ఉండటంతో ఫలితం లేకపోయింది. దీంతో అతని స్నేహితులు ఇబ్రహీంపట్నం పోలీసులకు సామాచారం ఇచ్చారు.
మంగళవారం ఉదయం శవమై తేలిన సురేందర్ రెడ్డి మృతదేహాన్ని ఎస్ఐ ఇప్తికార్ అహ్మాద్ నేతృత్వంలో పోలీసులు బయటకు తీశారు. మృతదేహాన్ని స్దానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టు మార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక సురేందర్ రెడ్డి తండ్రి తిరుపతి రెడ్డి ఉప్పరిగూడలో ఓ చిన్న టిఫిన్ సెంటర్ను నిర్వహిస్తూ కుటుంబ పోషణను కొనసాగిస్తున్నాడు. యుక్త వయసున్న కొడకు అర్దాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.
More From
-
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications