కేసీఆర్లో భయం మొదలైంది.. అందుకే అలా..: ఉత్తమ్కుమార్ రెడ్డి ఎద్దేవా
తెలంగాణ సీఎం కేసీఆర్ తన స్థాయికి తగినట్టు మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అధికారం పోతుందేమోనన్న భయం ముఖ్యమంత్రిలో మొదలైందని, నిన్నటి సమావేశంలో అది కని
హైదరాబాద్: నిన్న ప్రగతి భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో బెదిరింపు ధోరణి, అహంకారం స్పష్టంగా కన్పించాయని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు.
గురువారం ఉత్తమ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం తన స్థాయికి తగినట్టు మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. అధికారం పోతుందేమోనన్న భయం ముఖ్యమంత్రిలో మొదలైందని, నిన్నటి సమావేశంలో అది ప్రస్ఫుటంగా కనిపించిందన్నారు.

అందుకే ఆయన అడ్డగోలుగా, అర్థరహితంగా పూర్తిగా అవాస్తవాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై కేసు వేసింది తెలంగాణ జాగృతి సభ్యులేనన్నారు.
అస్పష్టమైన జీవోలతో తెరాస ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు ఇస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగ ప్రకటనలు, జీవోల్లో తప్పిదాల వల్లే కోర్టుల్లో వివాదాలు నడుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications