అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం: పరుగులు తీశారు
నగరంలోని మెహదీపట్నంలో ఓ అపార్ట్మెంట్లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. సరోజినీదేవి కంటి ఆస్పత్రి సమీపంలోని ఉస్మానియా అపార్ట్మెంట్లోని రెండో అంతస్తులో సోమవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్: నగరంలోని మెహదీపట్నంలో ఓ అపార్ట్మెంట్లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. సరోజినీదేవి కంటి ఆస్పత్రి సమీపంలోని ఉస్మానియా అపార్ట్మెంట్లోని రెండో అంతస్తులో సోమవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దీంతో అపార్ట్మెంట్వాసులు తీవ్ర భయాందోళనలకు గురై బయటికి పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మంటల కారణంగా ఆ అపార్ట్మెంట్ గదిలోని వస్తువులు కాలిబూడిదయ్యాయి.
More From
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications