వందేళ్లలో తొలిసారి: ఓయులో నిరసనలు, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో జరగాల్సిన 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా పడింది. ఓయులో ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు, విద్యార్థుల నిరసన నేపథ్యంలో ఇది వాయిదా పడింది.
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ గత ఏడాది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జరిగాయి. ఈ ఏడాది మరో తెలుగు రాష్ట్రమైన హైదరాబాదులో నిర్వహించాలని నిర్ణయించారు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో నిరవధిక వాయిదా పడిందని తెలుస్తోంది.

2006లో హైదరాబాదులో జరిగింది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరగాల్సి ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం విద్యార్థి మురళి ఆత్మహత్య నేపథ్యంలో విద్యార్థులు నిరసనలు చేపడుతున్నారు. కాగా, నిరవధిక వాయిదా పడితే వందేళ్ల చరిత్రలో ఇదే తొలిసారి అవుతుంది. తదుపరి కార్యాచరణపై ఈ నెల 27న మరోసారి చర్చించనున్నారు. అయితే దాదాపు నిరవధిక వాయిదా పడినట్లే అంటున్నారు.
More From
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications