అంతా వాళ్లే: ఎమ్మెల్సీ పల్లా గుండెపై వాలి బోరున విలపించిన మాజీ ఎమ్మెల్యే
వరంగల్: స్టేషన్ ఘనపూర్లోని తన నియోజకవర్గం వాళ్లే తనను మోసం చేశారని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ తాజా మాజీ ఎమ్మెల్యే టీ రాజయ్య కంటతడి పెట్టుకున్నారు. శిష్యులు గురువును మోసం చేసినట్లుగా తనను అదే పద్ధతిలో తన వాళ్లు అన్యాయం చేశారన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్లో కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజయ్య తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.

అదే సమయంలో అక్కడకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వచ్చారు. ఆయన కారులో నుంచి దిగి వచ్చారు. ఆయన దగ్గరకు రాగానే రాజయ్య.. పల్లా గుండెపై వాలిపోయి బోరున విలపించారు. ఆయనను పల్లా రాజేశ్వర్ రెడ్డి ఊరడించారు. టిక్కెట్ విషయంలో ఎలాంటి ముప్పు లేదని, భయపడవద్దని ధైర్యం చెప్పారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications