ఎన్కౌంటర్పై కేసీఆర్ వైఖరి ఏమిటో అడిగిన గద్దర్
హైదరాబాద్: మావోయిస్టులు, నక్సలైటు ఉద్యమంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తన వైఖరి ఏమిటో చెప్పాలని ప్రజాకవి గద్దర్ డిమాండ్ చేశారు. ఏపీ పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టు ప్రభాకర్ మృతదేహానికి హైదరాబాద్ శివారు యాప్రాల్ లో గద్దర్, విమలక్క తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్కౌంటర్ పై తమకు పలు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. పోలీసులు 28 కి.మీ నడిచి వెళ్లి మావోలను చంపాల్సిన అవసరం ఏమొచ్చిందని గద్దర్ ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడవుల్లోకి వెళ్లి ఎందుకు ఎన్ కౌంటర్లు చేయాల్సి వస్తుందని ప్రశ్నించారు. ఎన్ కౌంటర్స్ చేసుకుంటూపోతే ప్రజలు తిరుగబడుతారని ఆయన హెచ్చరించారు. ఎన్ కౌంటర్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని గద్దర్ డిమాండ్ చేశారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications