మత్తులోకి దించి...సామూహిక అత్యాచారం చేశారు
హైదరాబాద్ :స్నేహితులని నమ్మింది. వారితో కలిసి బయటకు వెళ్ళింది. నమ్మిన స్నేహితులే ఆమె జీవితాన్ని నాశనం చేశారు. మత్తులోకి దించారు. అ తర్వాత సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తు దిగిన తర్వాత ఏం జరిగింది తెలుసుకొని భాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మేడ్చల్ జిల్లాలోని ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంజనిరింగ్ కళాశాల విధ్యార్థినిపై స్నేహితులు సామూహికంగా అత్యచారానికి పాల్పడ్డారు. ప్రిస్టన్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన కొందరు విధ్యార్థులు తమ స్నేహితురాలిని కాలేజ్ బయటకు తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారు.

కళాశాలకు సమీపంలోని హుక్కా సెంటర్ కు స్నేహితులంతా వెళ్ళారు. తమతో పాటు ఓ స్నేహితురాలిని కూడ తీసుకువచ్చారు. బలవంతంగా ఆమెకు హుక్కాను తాగించారు.ఆమె క్లాస్ మేట్స్ ఇద్దరు..వారతో పాటు మరో ఇద్దరు జత కలిశారు.
హుక్కా తాగడంతో మత్తులోకి దిగిన ఆమెపై ఆ నలుగురు అత్యాచారం ేశారు. మత్తు దిగిన తర్వాత ఆ విధ్యార్థిని జరిగిన విషయం తెలుసుకొని పోలీసులను ఆశ్రయించింది. విధ్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు విధ్యార్థులను, హుక్కా సెంటర్ నిర్వాహాకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications