ఇంజనీరింగ్ కాలేజీలో గ్యాంగ్వార్: బిటెక్ ఫైనలియర్ విద్యార్థికి కత్తిపోట్లు
హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని పేట్బషీరాబాద్ పరిధిలోని మైసమ్మగూడలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం జరిగింది. బీటెక్ విద్యార్థి భువనేశ్వర్పై కత్తులతో తోటి విద్యార్థులు దాడి చేశారు. అడ్డొచ్చిన మరో విద్యార్థిని కత్తితో పొడిచారు. రోహిత్ అనే విద్యార్థి ఈ దాడికి సూత్రధారిగా గుర్తించారు.

ఈ ఘటన అనంతరం రోహిత్ పరారీ అయ్యాడు. నిందితుడు సివిల్ ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతున్నాడు. ప్రస్తుతం భువనేశ్వర్ పరిస్థితి విషమంగా ఉంది.వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.
అసలు విద్యార్థుల మధ్య ఎందుకు గొడవ జరిగిందనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ గొడవకు కారణమైన విద్యార్థులను పట్టుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కత్తిపోట్లకు గురైన భీటెక్ విద్యార్థి భువనేశ్వర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications