ఫీవర్ ఆస్పత్రి వార్డుపై పడిన భారీ వృక్షం: పరుగుపెట్టిన రోగులు(పిక్చర్స్)
హైదరాబాద్: నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో ఓ వార్డుపై భారీ వృక్షం కూలింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో రోగులు, ఆస్పత్రి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం సాయంత్రం నల్లకుంటలో కురిసిన భారీ వర్షానికి ఆరున్నర గంటల సమయంలో ఆస్పత్రిలోని 8వవార్డులో ఉన్న రేకులపై భారీ చెట్టు కూలింది.
దీంతో పైనుంచి రేకులు భారీ శబ్ధంతో పడకలపై పడ్డాయి. ఈ సమయంలో వార్డులో ఐదుగురు రోగులు ఉన్నారు. రేకులు కూలుతుండటంతో రోగులు అక్కడ్నుంచి పరుగుపెట్టి ప్రాణాలు కాపాడుకున్నారు.
చెట్టు కూలిన సమయంలో చికిత్స పొందుతున్న సుగుణ అనే మహిళకు సహాయంగా ఉండేందుకు వచ్చిన నాయుడు అనే వ్యక్తి కుడి కాలుకు స్వల్ప గాయమైంది. ఇతర రోగులకు గానీ, ఆ పక్కనే ఉన్న వార్డుల్లోని వారికి గానీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఫీవర్ ఆస్పత్రి
హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో ఓ వార్డుపై భారీ వృక్షం కూలింది.

ఫీవర్ ఆస్పత్రి
ఈ సంఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో రోగులు, ఆస్పత్రి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఫీవర్ ఆస్పత్రి
శుక్రవారం సాయంత్రం నల్లకుంటలో కురిసిన భారీ వర్షానికి ఆరున్నర గంటల సమయంలో ఆస్పత్రిలోని 8వవార్డులో ఉన్న రేకులపై భారీ చెట్టు కూలింది. దీంతో పైనుంచి రేకులు భారీ శబ్ధంతో పడకలపై పడ్డాయి.

ఫీవర్ ఆస్పత్రి
ఈ సమయంలో వార్డులో ఐదుగురు రోగులు ఉన్నారు. రేకులు కూలుతుండటంతో రోగులు అక్కడ్నుంచి పరుగుపెట్టి ప్రాణాలు కాపాడుకున్నారు.

ఫీవర్ ఆస్పత్రి
చెట్టు కూలిన సమయంలో చికిత్స పొందుతున్న సుగుణ అనే మహిళకు సహాయంగా ఉండేందుకు వచ్చిన నాయుడు అనే వ్యక్తి కుడి కాలుకు స్వల్ప గాయమైంది.

ఫీవర్ ఆస్పత్రి
ఇతర రోగులకు గానీ, ఆ పక్కనే ఉన్న వార్డుల్లోని వారికి గానీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

భారీ వర్షం
నగరంలో కురిసిన భారీ వర్షం కారణంగా మలక్పేట రైల్వే ఓవర్ బ్రిడ్జి దగ్గర వాహనదారుల పాట్లు.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications