కేసీఆర్ను కలిసిన హీరో నాగార్జున, బీజేపీ నేత దత్తాత్రేయ కూడా
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును సోమవారం నాడు ప్రముఖ సినీ నటుడు నాగార్జున, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయలు కలిశారు. తన తనయుడు అఖిల్ వివాహ నిశ్చితార్థ వేడుకకు రావాలని నాగార్జున కేసీఆర్ను ఆహ్వానించారు.
హైదరాబాదుకు చెందిన డిజైనర్ శ్రియా భూపాల్తో అకిల్కు డిసెంబర్ 9వ తేదీన నిశ్చితార్థం జరగనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన నాగార్జున ఆహ్వానించారు.

మరోవైపు కేంద్రమంత్రి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ కూడా కేసీఆర్ను కలిసి తన కుమార్తె వివాహ వేడుకకు రావాలని ఆహ్వానించారు.
కాగా, అంతకుముందు టెన్నిస్ తార సానియా మీర్జా కూడా తన సోదరి వివాహానికి కేసీఆర్ను ఆహ్వానించారు. తండ్రితో కలిసి ఆదివారం సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన సానియా.. తన చెల్లి పెళ్లికి సంబంధించిన శుభలేఖను కేసీఆర్కు అందించారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications