హైదరాబాద్ ఐటీ హబ్గా మారుతోంది, సేఫ్ సిటీ: ఐటి మంత్రి కెటిఆర్
హైదరాబాద్: నగరం ఐటీ హబ్గా మారుతోందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. మాదాపూర్లో యానిమేషన్ అండ్ గేమింగ్ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్ను ఐటీ రంగానికి చిరునామగా మారుస్తామని చెప్పారు.
గేమింగ్, యానిమేషన్ స్టార్టప్ సంస్థలకు విస్తృత ప్రాధాన్యమిస్తామని తెలిపారు. టీహబ్లో డిసెంబర్ 28న మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెళ్ల స్టార్టప్లను పరిశీలిస్తారని తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడమే తమ లక్ష్యమన్నారు.

వచ్చే ఏడాది ప్రథమార్థంలో హైదరాబాద్లో ఇమేజ్ సెంటర్ ప్రారంభిస్తామని తెలిపారు. డిసెంబర్ 28న ఐటీ రంగానికి సంబంధించిన 4 కొత్త పాలసీలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దేశంలోనే హైదరాబాద్ అత్యంత సురక్షితమైన నగరమని పేర్కొన్నారు.
ఉగ్రవాదం ప్రపంచ దేశాలకు ప్రమాదం
ఉగ్రవాదం ప్రపంచ దేశాలకు ప్రమాదమని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఉగ్రవాదాన్ని ఏ మతమూ ప్రోత్సహించదని, హింసతో సాధించేదేమీ లేదని అన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదంపై పోరాడాలని పిలుపునిచ్చారు.
-
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!?












Click it and Unblock the Notifications