హైదరాబాద్ ఐటీ హబ్గా మారుతోంది, సేఫ్ సిటీ: ఐటి మంత్రి కెటిఆర్
హైదరాబాద్: నగరం ఐటీ హబ్గా మారుతోందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. మాదాపూర్లో యానిమేషన్ అండ్ గేమింగ్ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్ను ఐటీ రంగానికి చిరునామగా మారుస్తామని చెప్పారు.
గేమింగ్, యానిమేషన్ స్టార్టప్ సంస్థలకు విస్తృత ప్రాధాన్యమిస్తామని తెలిపారు. టీహబ్లో డిసెంబర్ 28న మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెళ్ల స్టార్టప్లను పరిశీలిస్తారని తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడమే తమ లక్ష్యమన్నారు.

వచ్చే ఏడాది ప్రథమార్థంలో హైదరాబాద్లో ఇమేజ్ సెంటర్ ప్రారంభిస్తామని తెలిపారు. డిసెంబర్ 28న ఐటీ రంగానికి సంబంధించిన 4 కొత్త పాలసీలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దేశంలోనే హైదరాబాద్ అత్యంత సురక్షితమైన నగరమని పేర్కొన్నారు.
ఉగ్రవాదం ప్రపంచ దేశాలకు ప్రమాదం
ఉగ్రవాదం ప్రపంచ దేశాలకు ప్రమాదమని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఉగ్రవాదాన్ని ఏ మతమూ ప్రోత్సహించదని, హింసతో సాధించేదేమీ లేదని అన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదంపై పోరాడాలని పిలుపునిచ్చారు.
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications