సీఎం కేసీఆర్ ను పీఎం గా ప్రజలు అంగీకరించరు :దత్తాత్రేయ
రానున్న ఎన్నికల్లో బీజేపీ 300 సీట్లు సాధిస్తే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు రాజకీయ సన్యాసం చేస్తారా అంటూ మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సవాల్ విసిరారు.
కాగా సీఎం కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ అనేది ఒక అతుకుల బొంతగా ఆయన అభివర్ణించారు. కాగా కేసీఆర్ ఎవరు ప్రధానిగా అంగీకరించరని పేర్కోన్నారు. కాగా ఆయన గ్రామ సర్పంచి రీతీలో మాట్లాడుతున్నారని అన్నారు. ఇందుకు భారత ప్రజలకు ఆయన క్షేమపణ తెలుపాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ ప్రధానిని అలా మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు.

ఇక తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 30 వేల కోట్లను గ్రాంట్ గా ఇచ్చిందని తెలిపారు. వాటిని లెక్కలతో సహ నిరుపించేందుకు తాము సిద్దమని అన్నారు. ఎమ్ఐఎమ్ మెప్పుకోసమే సీఎం కేసీఆర్ మోదీని విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications