రూ.2 లక్షల వరకు పంటరుణాన్ని ఒకేసారి మాఫీ చేస్తాం: ఉత్తమ్
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామని పీసీసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
తాండూరు: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామని పీసీసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.

ఇందిరమ్మ ఇళ్ళలో ప్రస్తుతం నిర్మిస్తున్న గదికి అదనంగా మరో గదిని నిర్మించి ఇస్తామని ఆయన ప్రకటించారు.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కెసీఆర్ కుటుంబానికి పదవులు ఎక్కడివని ఆయన ప్రశ్నించారు.
రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించడం లేదని ఆయన ఆరోపించారు.ఎస్సీ, బిసి, ఎస్టీలకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని ఉత్తమ్ ప్రకటించారు.
More From
-
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..??












Click it and Unblock the Notifications