పురుగులు ఉన్న సెలైన్ బాటిల్ను యువతికి ఎక్కించారు
పురుగులు ఉన్న సెలైన్ బాటిల్ను యువతికి ఎక్కించారు
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి లో అత్యవసర విభాగంలో పేషెంట్ల కు పురుగులు పట్టిన సెలైన్ బాటిల్స్ ఎక్కించి ఒక చిన్నపాప ప్రాణాలతో చెలగాటమడిన ఘటన చోటుచేసుకుంది. గాంధీ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల.. చూడకుండా సాయి ప్రవళిక అనే 6 సంవత్సరాల పాపకు పురుగులున్న సెలైన్ ను ఎక్కించారు. పాప బంధువులు చూసి ఆందోళన చేయడంతో ఆస్పత్రి సిబ్బంది కంగారుతిన్నారు. ఎన్నిసార్లు అధికారులు వార్నింగ్ ఇచ్చినా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి సిబ్బంది లో మాత్రం మార్పు రావడం లేదు అనడానికి ఇది మరొక నిదర్శనం.
More From
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications