15న ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు..? 20న ఫస్టియర్ రిజల్ట్స్...: ఇంటర్ బోర్డు
ఇంటర్ ఫస్ట్, సెకండియర్ పేపర్ వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ఫలితాల వెల్లడికి మిగతా ప్రాసెస్ కూడా బోర్డు పూర్తిచేస్తోంది. ఈ నెల 15వ తేదీన ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేస్తామని సంకేతాలు ఇచ్చింది. 20వ తేదీన ఫస్టియర్ ఫలితాలను విడుదల చేస్తామని ఇండికేషన్ ఇచ్చింది. ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ జిల్లాల్లో.. హైదరాబాద్లో కూడా పూర్తవడంతో ఫలితాల వెల్లడించేందుకు కసరత్తు చేస్తోంది.ఈ సారి ఫలితాలను తప్పులకు ఆస్కారం లేకుండా విడుదల చేయాలని భావిస్తోంది. అందుకోసం ఒకటి రెండురోజులు ఆలస్యమైనా ఫరవాలేదు అని.. తప్పులు లేకుండా రిలీజ్ చేస్తామంటోంది.
లాక్ డౌన్ వల్ల మార్చి 23వ తేదీన జరగాల్సిన ఇంటర్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ, మోడ్రన్ లాంగ్వేజ్ పరీక్షలను ఈ నెల 3వ తేదీన నిర్వహిస్తున్నారు. ఆ పరీక్ష పూర్తయిన తర్వాత.. వాల్యూయేషన్ చేసి... మరోసారి క్రాస్ చేసుకుంటామని చెబుతున్నారు. గతేడాది ఇంటర్ ఫలితాలు తప్పుల తడకగా మారింది. ఎప్పుడూ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ను కాదని గ్లోబరీనా సంస్థకు బాధ్యతలు అప్పగించారు.

దీంతో ఫలితాలు తారుమారై.... 18 మంది పైచిలుకు మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ అంశం రాష్ట్రంలో దుమారం రేపింది. తర్వాత ప్రభుత్వం కమిటీ వేసి.. చేతలు దులుపుకుంది. కానీ ఈసారి అలాంటి తప్పులు లేకుండా ఉండేందుకు ఇంటర్ బోర్డు తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది.
Recommended Video
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే!












Click it and Unblock the Notifications