నయీం కేసులో మరో మలుపు: భార్యకు ఐటీ నోటీసులు
గ్యాంగ్ స్టర్ నయీం కుటుంబ సభ్యులకు ఆదాయపన్ను శాఖ అధికారులు సోమవారం నోటీసులు ఇచ్చారు.నయీం ఇంటికి ఐటీ అధికారులు నోటీసులు అంటించరు.బినామీ ఆస్తులపై అక్టోబర్ 3లోగా సమాధానం చెప్పాలని అందులో పేర్కొన్నారు.
భువనగిరి: గ్యాంగ్ స్టర్ నయీం కుటుంబ సభ్యులకు ఆదాయపన్ను శాఖ అధికారులు సోమవారం నోటీసులు ఇచ్చారు. నయీం ఇంటికి ఐటీ అధికారులు నోటీసులు అంటించరు.
బినామీ ఆస్తులపై అక్టోబర్ 3లోగా సమాధానం చెప్పాలని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు ఐదుగురు కుటుంబ సభ్యులకు ఐటీ నోటీసులు పంపించింది.

తల్లి తహేహా బేగం, సోదరి సలీమా బేగం, హుసేనా బేగం, అహేళ బేగం, హీనా కౌసర్ పేర్లతో నోటీసులు జారీ చేశారు. భువనగిరి పరిసర ప్రాంతాలు, యాదగిరిగుట్ట, ఔషాపూర్, కీసర, కుందన్పల్లి, హైదరాబాద్ భూములపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications