పారిశ్రామికవేత్తలకు కోట్లు సబ్సిడీ, రైతులకు రూ. 5వేలేనా? మిర్చి కొనుగోలులో వివక్ష ఎందుకన్న పవన్
హైదరాబాద్ : కేంద్రంలోని ఎన్ డి ఏ పై మరోసారి జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. మిర్చి రైతులకు కేవలం రూ5 వేలను మద్దతు దర ప్రకటించడం పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.రెండు రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సరైందికాదన్నారు.
పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రూపాయాలను సబ్సిడీలుగా ఇచ్చే ప్రభుత్వం రైతాంగానికి కేవలం రూ5 వేలు మాత్రమే ప్రకటించడం పట్ల ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 88,300 మెట్రిక్ టన్నులు, తెలంగాణలో 33,700 మెట్రిక్ టన్నుల మిర్చిని కొనుగోలు చేయాలని కేంద్రం భావించడం సరైందికాదన్నారు. రెండు రాష్ట్రాలను సమానంగా చూడాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
రెండు రాష్ట్రాల మిర్చి రైతాంగానికి మద్దతు ధరను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ మేరకు తెలంగాణలో కూడ రైతాంగం వద్ద ఉన్న మిర్చిని కూడ కోనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
-
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
ఉస్తాద్కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications