విషాదం: కోర్టు హాలులో కుప్పకూలిన మేజిస్ట్రేట్, మృతి
ఖమ్మం: విధి నిర్వహణలో ఉన్న ఓ మేజిస్ట్రేట్ కోర్టు హాలులోనే తుదిశ్వాస విడిచారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా భద్రాచలం మేజిస్ట్రేట్ కోర్టులో చోటు చేసుకుంది. సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ సంజీవరావు తన బాధ్యతలను నిర్వహిస్తున్న సమయంలో ఆకస్మికంగా గుండెపోటుకు గురయ్యారు.
ఆ తర్వాత కొద్ది సేపటికే ఆయన మరణించారు. జరిగిన ఘటనతో కోర్టు ఆవరణలో ఉన్న వారంతా దిగ్ర్భాంతికి గురయ్యారు. కోర్టులో ఆవరణలో విషాద వాతావరణం నెలకొంది.
గాంధీలో స్వైన్ప్లూతో మహిళ మృతి

హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్ఫ్లూ మళ్లీ విజృంభిస్తోంది. హెచ్1ఎన్1 వైరస్ జనాలపై దాడి చేస్తోంది. గాంధీ ఆస్పత్రిలో స్వైన్ఫ్లూతో మరో మహిళ మృతి చెందింది.
మృతురాలి స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో స్వైన్ఫ్లూతో బాధ పడుతూ ఇద్దరు మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండలం ఆములూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు-కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతదేహాలను, క్షతగాత్రుడిని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారు నంబర్.. టీఎస్ 06 ఏఈ 1999.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications