గతం కన్నా మెరుగ్గా: విద్యుత్పై కేసీఆర్ను ప్రశంసించిన కృష్ణయ్య..
సీఎం కేసీఆర్ చొరవతో గతంలో కన్నా మెరుగైన విద్యుత్ ను రాష్ట్ర ప్రజలు పొందుతున్నారని కృష్ణయ్య కొనియాడారు.
హైదరాబాద్: ఎప్పుడూ లేనివిధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రశంసలు కురిపించారు. శనివారం నాడు అసెంబ్లీలో విద్యుత్ గురించిన చర్చ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కృష్ణయ్య అభినందించారు.

సీఎం కేసీఆర్ చొరవతో గతంలో కన్నా మెరుగైన విద్యుత్ ను రాష్ట్ర ప్రజలు పొందుతున్నారని కొనియాడారు. విద్యుత్ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తాను అభినందిస్తున్నాని అభిప్రాయపడ్డారు. విద్యత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం పట్ల కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు.
రైతులందరికీ సోలార్ ప్యానల్స్ మీద సబ్సిడీలు ఇవ్వాలని, సోలార్ విద్యుత్ పై రైతులకు అవగాహన కల్పించాలని ఈ సందర్బంగా కృష్ణయ్య ప్రభుత్వాన్ని కోరారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications