కేసీఆర్కు 120 డిగ్రీల జ్వరం: నాలిక్కర్చుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ
హైదరాబాద్: తెలంగాణ వర్షాకాల సమావేశాలు మంగళవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. 'తెలంగాణ రైతాంగ హక్కుల పరిరక్షణ కోసం గత ప్రభుత్వ హాయాంలో సీఎం కేసీఆర్ 120 డిగ్రీల జ్వరంతో బాధపడుతూ మహబూబ్నగర్ జిల్లా గద్వాలలో పాదయాత్ర చేశారు..' అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మంగళవారం శాసన మండలిలో చెప్పడంతో నవ్వులు పూయించింది.
102 డిగ్రీలకు బదులు 120 డిగ్రీలని పేర్కొనడంతో శాసనమండలిలోని మిగిలిన సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాంతో కర్నె ప్రభాకర్ నాలిక కర్చుకున్నారు. వెంటనే కర్నె ప్రభాకర్ తన మాటను సరిదిద్దుకున్నారు. మండలిలో మంగళవారం రైతు ఆత్మహత్యలపై చర్చ సందర్భంగా రైతుల పట్ల ప్రభుత్వ వైఖరీని తెలిపే సందర్భంలో కర్నె ప్రభాకర్ ప్రసంగించిన సమయంలో ఈ ఘటన జరిగింది.

రైతు ఆత్మహత్యలు, రైతుల సమస్యలపై వాడి వేడిగా చర్చలు సాగాయి. ప్రతిపక్షం, పాలకపక్షం మధ్య మాటల యుద్ధం సాగింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications