కెసిఆర్ను అభినందించిన మోత్కుపల్లి: సిఎం మెప్పుకోసమేనని శశిధర్ రెడ్డి
హైదరాబాద్: యాదాద్రి అభివృద్ధికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేస్తున్న కృషికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అభినందించారు. యాదగిరిగుట్టను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యాదగిరిగుట్టను సిద్దిపేటలో కలపాలనుకోవడం బాధాకరమన్నారు. యాదగిరిగుట్టను సిద్దిపేటలో కలిపితే ఊరుకునే ప్రసక్తే లేదని మోత్కుపల్లి హెచ్చరించారు. యాదగిరిగుట్టును సిద్ధిపేటలో కలపకుండా ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

విచక్షణారహితంగా ఓట్లను తొలగిస్తున్నారని కాంగ్రెసు నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మెప్పు కోసం హైదరాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ సోమేష్, ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ఓట్లను తొలగిస్తున్నారని ఆయన సోమవారం ఆరోపించారు.
నోటీసులు ఇవ్వకుండా ఓట్లను తొలగించడం సరి కాదని ఆయన మీడియాతో అన్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై, ఓట్ల తొలగింపుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications