స్మిత సబర్వాల్ ఇష్యూ: ఔట్లుక్కు పిసిఐ నోటీసులు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఐఎఎస్ అధికారి స్మితా సబర్వాల్పై అనుచిత వాఖ్యలు రాసిన ఔట్లుక్ మ్యాగజైన్కు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ) నోటీసులు జారీ చేసింది. స్మితా సబర్వాల్పై రాసిన వాఖ్యలపై ఔట్లుక్ మ్యాగజైన్ సంజాయిషీ ఇవ్వాలంటూ పీసీఐ నోటీసులు జారీ చేసింది.
కాగా, స్మితా సబర్వాల్పై అనుచిత వాఖ్యలు రాసిన ఔట్లుక్ మ్యాగజైన్పై చర్యలు తీసుకోవాలంటూ జనార్థన్గౌడ్ అనే న్యాయవాది పీసీఐని సంప్రదించారు. ఈమేరకు పీసీఐ స్పందించింది. స్మిత సబర్వాల్పై ఔట్లుక్ మ్యాగజైన్ అనుచితమైన వ్యంగ్య కథనాన్ని ప్రచురించిందనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

సలహాదారులకు కేబినెట్ హోదాపై విచారణ
ప్రభుత్వ సలహాదారులకు తెలంగాణ ప్రభుత్వం కాబినెట్ హోదా ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ నల్గొండ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలుకు మరికొంత సమయం కావాలని ప్రభుత్వం హైకోర్టును కోరడంతో తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేశారు.
పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి
ఆదిలాబాద్ జిల్లాలోని జెన్నారం మండలం ధర్మారంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాదం అలముకుంది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications