ACB: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ నిర్మల..
లంచాలకు మరిగిన కొంత మంది అధికారులు తీరు మారడం లేదు. తాజాగా పెద్దపల్లి జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ నిర్మల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ తో పాటు అటెండర్ కూడా అదుపులోకి తీసుకున్నారు.
భూమికి సంబంధించి డాక్యుమెంట్ల కోసం పూదరి శ్రీనివాస్ ను సబ్ రిజిస్ట్రార్ దేవనగిరి నిర్మల రూ.60 వేలు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఏసీబీ అధికారుల సూచనతో శ్రీనివాస్ నిర్మలకు లంచం ఇచ్చాడు.

అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ అధికారులు నిర్మలతో పాటు అటెండర్ శ్రీనివాసులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ భద్ర తెలిపారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications