నగరంలో ‘కీచక’ పీఈటీ... పాఠశాల ఎదుట తల్లిదండ్రుల అందోళన
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు ‘కీచక’ అవతారం ఎత్తాడు. అభంశుభం తెలియని బాలికల పట్ల అసభ్యంగా వ్యవహరించాడు.
హైదరాబాద్: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు 'కీచక' అవతారం ఎత్తాడు. అభంశుభం తెలియని బాలికల పట్ల అసభ్యంగా వ్యవహరించాడు. సదరు ఉపాధ్యాయుడిపై చర్య తీసుకోవాలంటూ తల్లిదండ్రులు పాఠశాల ఎదుట అందోళనకు దిగారు.
హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఉన్న బండ్లగూడలో ఈ ఘటన వెలుగుచూసింది. ఓ ప్రైవేటు పాఠశాలలో పీఈటీగా పని చేస్తున్న రాజా కొంతకాలంగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.

విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నట్లు తెలిసిన తల్లిదండ్రులు సదరు పాఠశాల వద్ద శనివారం ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలిసి పలు విద్యార్థి సంఘాలు వారికి మద్దతు తెలిపాయి.
తల్లిదండ్రులు పాఠశాల ఎదుట అందోళనకు దిగారనే సమాచారం అందగానే పోలీసులు అక్కడికి చేరుకుని, పీఈటీ రాజాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడిపై తక్షణమే తగిన చర్య తీసుకుని న్యాయం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
-
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications