ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో ఊరట, ఈ-హెల్త్ సేవలను ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో ఊరట లభించింది. ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల అనుబంధ గుర్తింపు వివాదంపై మంగళవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. జేఎన్టీయూ అనుమతించని 25 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని ఆదేశించింది.
మరోసారి కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి రిపోర్టును కోర్టుకు సమర్పించాలని సూచించింది. బుధవారం నుంచి కౌన్సెలింగ్కు అనుమతించాలని మధ్యంతర ఆదేశాలను హైకోర్టు జారీచేసింది. హైకోర్టు తీర్పుతో 25 కాళాశాలల్లో కౌన్సెలింగ్కు మార్గం సుగమం కానుంది.

జేఎన్టీయూ తనిఖీల్లో భాగంగా 25 ఇంజినీరింగ్ కళాశాలలు అనుబంధ గుర్తింపు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ-హెల్త్ సేవలను ప్రారంభించిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంకగా ప్రవేశపెట్టిన ఈ-హెల్త్ సేవలను పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం జడ్చర్లలో ప్రారంభించారు. మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో ఉన్న కేటీఆర్ మాట్లాడుతూ ఈ-హెల్త్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరతుందని చెప్పారు.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications