అమెరికాలో తెలుగు టెక్కీ హత్యపై కేంద్రమంత్రి రాజ్నాథ్ స్పందన
అమెరికాలోని కాన్సాస్లో తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల హత్య పైన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం నాడు స్పందించారు.
న్యూఢిల్లీ: అమెరికాలోని కాన్సాస్లో తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల హత్య పైన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం నాడు స్పందించారు. అమెరికా ప్రభుత్వం అక్కడి మైనార్టీలలో ఆ దేశం పట్ల నమ్మకాన్ని తిరిగి సాధించడానికి ప్రయత్నిస్తుందని ఆశిస్తున్నామన్నారు.
ఇటీవల ఓ బార్లో శ్వేతజాతీయుడు అరుస్తూ వచ్చి కాల్పులు జరిపగా... ఈ ఘటనలో శ్రీనివాస్ మృతి చెందాడు. అలోక్ రెడ్డికి గాయపడ్డాడు. మా దేశం నుంచి వెళ్లిపోండి అని అరుస్తూ అతను కాల్పులు జరిపాడు.

ఈ ఘటనపై రాజ్నాథ్ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో స్పందించారు. అమెరికా ప్రభుత్వం ఈ ఘటన పట్ల తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, శ్రీనివాస్, అలోక్ ఇద్దరూ హెచ్-1బీ వీసాలపై అమెరికాలో పని చేస్తున్నారు. శ్రీనివాస్ హత్యతో అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications