ఆటోలో గిరిజన యువతిపై అత్యాచారయత్నం.. ప్రతిఘటించడంతో..
ఓ గిరిజన యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఆటోడ్రైవర్ ఆమె ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టి ఆటోలోంచి కిందకు తోసేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండల పరిధిలో గురువారం చోటుచేసుకుంది.
తాడ్వాయి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ గిరిజన యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం చేశాడు. యువతి ప్రతిఘటించడంతో ఆమెను తీవ్రంగా కొట్టి ఆటోలో నుంచి కిందకు తోసేశాడు.
ఈ సంఘటన జిల్లాలోని తాడ్వాయి మండల పరిధిలో గురువారం చోటుచేసుకుంది. గంగారం గ్రామానికి చెందిన వినోద్ ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ గిరిజన యువతిపై తన ఆటోలో అత్యాచారయత్నం చేశాడు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి స్థానికుల సాయంతో తాడ్వాయి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను ములుగు ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న వినోద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications