కేంద్రం ఆర్డర్ ఏకపక్షం: చెన్నమనేని రమేష్కు హైకోర్టులో ఊరట
హైదరాబాద్: చెన్నమనేని రమేష్కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన భారత పౌరుడు కాదంటూ కేంద్ర హోంశాఖ ఇటీవల తేల్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన హైకోర్టుకు వెళ్లారు.
హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది. పౌరసత్వం రద్దుపై కేంద్రం ఇచ్చిన ఆర్డర్లు ఏకపక్షమని హైకోర్టు చెప్పింది. కేంద్రం ఉత్తర్వులను ఆరువారాల పాటు నిలిపివేసింది. మళ్లీ వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది.

కాగా, చెన్నమనేని రమేష్కు కేంద్రం గత ఏడాది డిసెంబర్లో షాకిచ్చిన విషయం తెలిసిందే. ఆయన భారత పౌరుడు కాదంటూ కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఇప్పుడు హైకోర్టు నేపథ్యంలో మరో మలుపు తిరిగింది.
More From
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త!












Click it and Unblock the Notifications