56,148 కిక్స్: రైల్వే జవానుకు ‘గిన్నిస్ బుక్’లో చోటు
హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వేలో ప్రొటెక్షన్ ఫోర్స్ జవానుగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్రావు కొరియన్ మార్షల్ ఆర్ట్స్- తైక్వాండో జూడోకాన్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు.
గత నవంబర్లో రంగారెడ్డి జిల్లాలో గిన్నిస్ బుక్ ప్రతినిధుల ముందు.. గంట సమయంలో 56,148 కిక్స్తో మధుసూదన్రావు ఇచ్చిన ప్రదర్శనకుగాను ఈ ఘనత దక్కింది.

గతంలో ఈ రికార్డు 36, 140 కిక్స్గా ఉండగా.. మధుసూదన్రావు దీనిని అధిగమించారు. ఈ మేరకు ఇటీవల ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ధ్రువీకరణ పత్రాన్ని అందజేసింది.
హైదరాబాద్లో నివాసముంటున్న మధుసూదన్ రావు ఇంతకుముందు అత్యున్నత సేవలకు గానూ ‘రైల్వే వీక్ అవార్డ్-2015'ను కూడా అందుకున్నారు. ఆయనకు కరాటేలో బ్లాక్ ఉంది.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications