హైదరాబాదులో రూ.5కే భోజనం, టెక్కీలు కూడా తింటున్నారు!

హైదరాబాద్: రూ.5 భోజనాన్ని సాఫ్టువేర్ ఉద్యోగులు కూడా తింటున్నారని జిహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ మంగళవారం నాడు తెలిపారు. లక్డీకాపూల్ రెడ్ హిల్స్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఐదు రూపాయలకే భోజనం సదుపాయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ మంత్రితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రూ.5 భోజన పథకం ద్వారా రోజుకు 15,000 మంది హైదరాబాదీలకు భోజన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. పేద ప్రజలే కాకుండా సాఫ్టువేర్ ఉద్యోగులు కూడా ఈ భోజన సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారన్నారు.

 Rs.5 meal feeds poor, also Techies

హుక్కాసెంటర్లపై పోలీసుల దాడులు

హైదరాబాద్‌లోని హబ్సిగూడలో హుక్కాసెంటర్లపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు దాడులు చేశారు. ఈ సోదాల్లో పోలీసులు 15 మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. మైనర్లకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు హుక్కా సెంటర్లను సీజ్ చేశారు.

గార్లలో భారీగా పేలుడు పదార్థాలు పట్టివేత

ఖమ్మం జిల్లాలోని గార్లలో పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు పట్టుకున్నారు. ఓ ట్రాక్టర్‌లో తరలిస్తున్న 137 జిలెటిన్ స్టిక్స్, 152 డిటోనేటర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+