లేకుండా సస్పెండని సండ్ర, నర్సారెడ్డి వ్యాఖ్య దుమారం
హైదరాబాద్: జాతీయ గీతాన్ని అవమానించారని ఆరోపిస్తూ టీడీపీ సభ్యులను తెలంగాణ అసెంబ్లీ నుండి ప్రభుత్వం సస్పెండ్ చేసిన సమయంలో తాను సభలోనే లేనని, అలాంటప్పుడు తనను ఎలా సస్పెండ్ చేస్తారని సండ్ర వెంకట వీరయ్య ప్రశ్నిస్తున్నారు. జాతీయ గీతాన్ని అవమానించారని టీడీపీ సభ్యులను తెరాస ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల వరకు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

మండలిలో నర్సా రెడ్డి వ్యాఖ్యలపై దుమారం
మండలిలో టీడీపీ నేత అరికెల నర్సిరెడ్డి చేసిన వ్యాఖ్యలు మంగళవారం దుమారం రేపాయి. ఓ విషయమై మాట్లాడుతూ.. ప్రభుత్వం గాజులు తొడుక్కుందా అంటూ వ్యాఖ్యానించారు. దీంతో సభలో దుమారం రేగింది. గాజులు తొడుక్కుందా అంటూ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించిన నర్సారెడ్డి క్షమాపణ చెప్పాలంటూ తెరాస సభ్యులు పట్టుపట్టారు.
తాను లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వకుండా విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని నర్సారెడ్డి అన్నారు. ఒకవేళ తన వ్యాఖ్యలు మహిళలు నొచ్చుకునేలా ఉన్నట్లయితే క్షమాపణ కోరుతున్నానని అనడంతో వివాదం అంతటితో సద్దుమణిగింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications