కలెక్టర్ ప్రీతి మీనాతో వివాదం: సీఎస్ను కలిసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్..
శుక్రవారం నాడు ఐఏఎస్ల సంఘం ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, ముత్తిరెడ్డిల మీద ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. సీఎస్ను కలిసి తమ వాదన వినిపించినట్లు సమాచారం.
హైదరాబాద్: మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ శనివారం సచివాలయానికి వచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ను ఆయన కలిశారు. కలెక్టర్ ప్రీతి మీనాతో వివాదం నేపథ్యంలో ఆయన సీఎస్తో చర్చించినట్లు తెలుస్తోంది.
శంకర్ నాయక్ వెంట జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూడా సచివాలయానికి వచ్చారు. శుక్రవారం నాడు ఐఏఎస్ల సంఘం ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, ముత్తిరెడ్డిల మీద ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. సీఎస్ను కలిసి తమ వాదన వినిపించినట్లు సమాచారం.

కాగా, కలెక్టర్ ప్రీతిమీనాతో వివాదానికి సంబంధించి శంకర్ నాయక్ ఇప్పటికే క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక జనగామ జిల్లా కలెక్టర్ దేవసేనతో వాగ్వాదంతో ముత్తిరెడ్డిపై కూడా ఐఏఎస్ లు సంఘానికి ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది.
More From
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications