కెసిఆర్పై శోభారాణి నిప్పులు, సవాల్ విసిరి, పారిపోయిన జూపల్లి!
మహబూబ్ నగర్: గతంలో బోగస్ పాసుపోర్టులతో మోసగించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఇప్పుడు బోగస్ వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని తెలంగాణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు శోభారాణి శనివారం విమర్శించారు.
ఎన్నికల సమయంలో బోగస్ హామీలు ఇచ్చిన కెసిఆర్ అధికారంలోకి వచ్చాక .. ఇప్పుడు బోగస్ సర్వేలు, బోగస్ ప్రాజెక్టుల పేరుతో ప్రజలను మోసగిస్తున్నారన్నారు. కెసిఆర్ పాలన అంతా ఓ బోగస్ అన్నారు. తేలుకు తోకలో విషముంటే, కెసిఆర్కు నిలువెల్లా విషమే అన్నారు.

కాగా, జూపల్లిపై రావుల చంద్రశేఖర రెడ్డి మండిపడిన విషయం తెలిసిందే. ఎవరిని మెప్పించేందుకు మంత్రి జూపల్లి కృష్ణా రావు సవాల్ విసిరానని, ఎన్టీఆర్ భవన్లో తాను నాలుగు గంటలపాటు ఎదురు చూశానని, అయన రాలేదని, జూపల్లి కన్నా పాలమూరుపై తనకే ఎక్కువ ప్రేమ ఉందని చెప్పారు.
పాలమూరులోని ప్రాజెక్టుల పైన తాను జూపల్లికి బహిరంగ సవాల్ విసిరానని, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వస్తానని ఆయన చెప్పారని, తాను సిద్ధమని ప్రకటించి శనివారం నాలుగు గంటల పాటు కూర్చున్నానని చెప్పారు. సవాల్ విసిరి, పారిపోయాడన్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications