ఎగ్జిబిషన్ లోగో ఆవిష్కరించిన నటి శ్రియ, సానియా సోదరి(పిక్చర్స్)
హైదరాబాద్: దక్షిణాది సినీ తార శ్రియ నగరంలో సందడి చేశారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా, స్టైలిస్ట్లు తన్యారావులు మొట్టమొదటిసారిగా పార్క్ హయత్ హోటల్లో ఫిబ్రవరి 27న ద లేబుల్ శీర్షికన ఒక రోజు ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు.
మాదాపూర్లోని ఓ షాప్ లో జరిగిన వేడుకలో దీనికి సంబంధించిన లోగో సినీ నటి శ్రియ ఆవిష్కరించారు. తొలిసారిగా అంతర్జాతీయ డిజైనర్లతో చేస్తోన్న ఈ ప్రదర్శన విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు.
శ్రియ శరణ్ సందడి
దక్షిణాది సినీ తార శ్రియ నగరంలో సందడి చేశారు.
శ్రియ శరణ్ సందడి
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా, స్టైలిస్ట్లు తన్యారావులు మొట్టమొదటిసారిగా పార్క్ హయత్ హోటల్లో ఫిబ్రవరి 27న ద లేబుల్ శీర్షికన ఒక రోజు ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు.
శ్రియ శరణ్ సందడి
మాదాపూర్లోని ఓ షాప్ లో జరిగిన వేడుకలో దీనికి సంబంధించిన లోగో సినీ నటి శ్రియ ఆవిష్కరించారు.
శ్రియ శరణ్ సందడి
తొలిసారిగా అంతర్జాతీయ డిజైనర్లతో చేస్తోన్న ఈ ప్రదర్శన విజయవంతం కావాలని శ్రియ ఆకాంక్షించారు.
శ్రియ శరణ్ సందడి
దక్షిణాది సినీ తార శ్రియ నగరంలో సందడి చేశారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా, స్టైలిస్ట్లు తన్యారావులు మొట్టమొదటిసారిగా పార్క్ హయత్ హోటల్లో ఫిబ్రవరి 27న ద లేబుల్ శీర్షికన ఒక రోజు ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు.