చనిపోయిందని డాక్టర్లు చెప్పారు, కానీ ఆ చిన్నారి బతికింది, ఎక్కడ?
అప్పుడే పుట్టిన చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. అయితే పాపను శ్మశానవాటికకకు తీసుకెళ్లే సమయంలో పాపలో కదలిక కన్పించింది.
వరంగల్: అప్పుడే పుట్టిన చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. అయితే పాపను శ్మశానవాటికకకు తీసుకెళ్లే సమయంలో పాపలో కదలిక కన్పించింది. దీంతో పాప బతికే ఉందని గుర్తించిన కుటుంబసభ్యులు ఎంజిఎం ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఈ ఘటన వరంగల్ లో ఆదివారంనాడు చోటుచేసుకొంది.
వరంగల్ జిల్లా పెగడపల్లికి చెందిన శ్రీనివాస్, స్వప్న దంపతులకు ఆదివారం నాడు పాప జన్మించింది. అయితే పుట్టిన శిశువు చనిపోయిందని వైద్యులు ధృవీకరణ పత్రం ఇచ్చారు.

దీంతో స్మశానికి తరలిస్తుండగా పాపలో కదలిక వచ్చింది. దీన్ని గమనించి వారు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళారు. వైద్యుల తీరును నిరసిస్తూ ఆందోళనచేశారు.
అనారోగ్యం జన్మించిన చిన్నారికి వైద్యం అందించకుండా చనిపోయిందని సర్టిఫికెట్ ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. వైద్యుల తీరును నిరసిస్తూ ధర్నా చేశారు.
More From
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications