వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాగారు, తూళారు, కర్రలతో పరుగెత్తారు : కూకట్ పల్లిలో విద్యార్థుల బీభత్సం, అరెస్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : వారంత ప్రముఖ బిజినెస్ స్కూల్ లో చదువుతున్నారు. ఫ్రెండ్స్ కదా అని పార్టీ చేసుకున్నారు. మందు ఎక్కింది, పాత విషయాలు గుర్తొచ్చింది. ఇంకేముంది నడిరోడ్డుపై కర్రలతో దాడులు చేసుకోవడంతో అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ నడిబొడ్డున కూకట్ పల్లిలో జరిగిన ఈ దాడితో రోడ్డుపై ఉన్న జనం భయంతో పరుగులు తీశారు.

students fight at kukatpally road

ఒక్కసారిగా కర్రలతో రోడ్డుపైకి ..
శనివారం మధ్యాహ్నం కూకట్ పల్లి ప్రధాన రహదారిపై విద్యార్థులు పరుగెత్తుతూ వచ్చారు. ఒకరిపై మరొకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. సిటీలోని బిజెనెస్ స్కూల్ లో చదువుతోన్న విద్యార్థులు .. ఓ హోటళ్లో పార్టీ చేసుకున్నారు. అనంతరం రెండు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. వీరి దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

మహిళకు గాయం ..
అటువైపు వెళ్తున్న మహిళ తలకు గాయమైంది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రహదారిపై బీభత్సం సృష్టించిన విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

English summary
On Saturday afternoon students walked on the main road at Kukat Palli. Someone was attacked by sticks on each other. Students at the Business School of City were partying in a hotel. Later, the two sides split up and attacked. Police have come to the primary assessment of the cause of love for their attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X