తిరుమలగిరి ఆర్టీవో కార్యాలయంలో స్వచ్ఛ భారత్
తిరుమలగిరి ఆర్టీవో కార్యాలయంలో స్వచ్ఛ భారత్
హైదరాబాద్: సికింద్రాబాద్ నార్త్ జోన్ పరిదిలోని తిరుమలగిరి రావాణాశాఖ కార్యాలయంలో రవాణా శాఖ మరియు కంటోన్మెంట్ బోర్డు అధికారులు, సిబ్బంది.. స్వచ్చ్ భారత్ కార్యక్రమాన్ని నిర్విహించారు. అనేక సంవత్సరాలనుండి పరిశుభ్రతకు నోచుకోకుండా.. చెట్లు పొదలతో పేరుకు పోయిన తిరుమలగిరి రవాణా శాఖ కార్యాలయంలో ఉత్తర మండళ రవాణా శాఖ అధికారి వెంకట రమణ ఆద్వర్యంలో స్వచ్చ్ భారత్ కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా రవాణ శాఖ సిబ్బంది చీపుర్లు పట్టుకొని రంగంలోకి దిగారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications