మక్కా మసీద్ పేలుళ్ల కేసు నిందితుడికి బెయిల్
మక్కా మసీద్ పేలుళ్ల కేసులో నిందితుడు అసిమానందకు బెయిల్ మంజూరు అయింది. 2007లో మక్కామసీద్లో పేలుళ్లలో 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: మక్కా మసీద్ పేలుళ్ల కేసులో నిందితుడు అసిమానందకు బెయిల్ మంజూరు అయింది. 2007లో మక్కామసీద్లో పేలుళ్లలో 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
2007లో బాంబు పేలుళ్ల ఘటన సంచలనం సృష్టించింది. మసీద్ లో ఉన్న వందలాది మందికి తీవ్రగాయాలయ్యాయి. ఆ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచనలం రేపింది.

నిందితులు అసీమానంద, భరత్ బాయ్లకు ఇప్పుడు ఊరట లభించింది. గత నాలుగేళ్లుగా వీరు జైలులో ఉన్నారు. అజ్మీర్ పేలుళ్ల కుట్ర కేసులో కూడా వీరిద్దరి నిందితులుగా ఉన్నారు.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications