షిర్డీలో కట్టింది ఆలయం కాదు, శ్మశానం: స్వరూపానంద
హైదరాబాద్: షిర్డీ సాయిబాబాపై ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద తన మాటల యుద్దాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా మంగళవారంనాడు ఆయన తీవ్రవమైన వ్యాఖ్యలు చేశారు. షిర్డీలో కట్టింది సాయి ఆలయం కాదని, శ్మశానమని అన్నారు.
శ్మశానానికి హిందువులు ఎవరూ వెళ్లరని ఆయన న్నారు. షిర్డీ సంస్థాన్ ఓ శ్మశానమని ఆయన వ్యాఖ్యానించారు. సాయి పురాణం, సాయి రామాయణం ఎందుకు రాస్తారని, సాయి బైబిల్, సాయి ఖురాన్ ఎందుకు రాయరని ఆయన అడిగారు.
సాయి పురాణాల్లో సాయిబాబా ముస్లిం అని స్పష్టంగా రాసి ఉందని చెప్పారు. సాయి చమత్కారి అయితే దేశానికి స్వాతంత్ర్యం ఎందుకు తేలేదని అడిగారు. గోవధను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. అపూజ్యులను పూజించడం వల్లనే దేశంలో కరువులు, కష్టాలు వస్తున్నాయని అన్నారు.

షిర్డీ సాయిబాబా దేవుడు కాడని ఆయన గత కొద్ది రోజులుగా చెబుతూ వస్తున్నారు. చాంద్ మియాను దేవుడిగా ఎలా పూజిస్తారని ఆయన అడుగుతూ వస్తున్నారు. స్వరూపానంద తీరుపై సాయి భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు.
షిర్డీ సాయిబాబాపై ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద తన మాటల యుద్దాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా మంగళవారంనాడు ఆయన తీవ్రవమైన వ్యాఖ్యలు చేశారు. షిర్డీలో కట్టింది సాయి ఆలయం కాదని, శ్మశానమని అన్నారు.
-
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
14 ఏళ్లుగా కింగ్ నాగార్జున రికార్డును బీట్ చేయలేకపోతున్న హీరోలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
"అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే ఏమవుతుంది..?" -
ఆ జరిమానా అంతా నేనే కడతా: పీసీబీకి ఆటగాడి బంపరాఫర్! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా.. -
ఇరాన్ వ్యూహం భారత్ కు నేర్పుతున్న పాఠం..! సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..!












Click it and Unblock the Notifications