షిర్డీలో కట్టింది ఆలయం కాదు, శ్మశానం: స్వరూపానంద
హైదరాబాద్: షిర్డీ సాయిబాబాపై ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద తన మాటల యుద్దాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా మంగళవారంనాడు ఆయన తీవ్రవమైన వ్యాఖ్యలు చేశారు. షిర్డీలో కట్టింది సాయి ఆలయం కాదని, శ్మశానమని అన్నారు.
శ్మశానానికి హిందువులు ఎవరూ వెళ్లరని ఆయన న్నారు. షిర్డీ సంస్థాన్ ఓ శ్మశానమని ఆయన వ్యాఖ్యానించారు. సాయి పురాణం, సాయి రామాయణం ఎందుకు రాస్తారని, సాయి బైబిల్, సాయి ఖురాన్ ఎందుకు రాయరని ఆయన అడిగారు.
సాయి పురాణాల్లో సాయిబాబా ముస్లిం అని స్పష్టంగా రాసి ఉందని చెప్పారు. సాయి చమత్కారి అయితే దేశానికి స్వాతంత్ర్యం ఎందుకు తేలేదని అడిగారు. గోవధను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. అపూజ్యులను పూజించడం వల్లనే దేశంలో కరువులు, కష్టాలు వస్తున్నాయని అన్నారు.

షిర్డీ సాయిబాబా దేవుడు కాడని ఆయన గత కొద్ది రోజులుగా చెబుతూ వస్తున్నారు. చాంద్ మియాను దేవుడిగా ఎలా పూజిస్తారని ఆయన అడుగుతూ వస్తున్నారు. స్వరూపానంద తీరుపై సాయి భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు.
షిర్డీ సాయిబాబాపై ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద తన మాటల యుద్దాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా మంగళవారంనాడు ఆయన తీవ్రవమైన వ్యాఖ్యలు చేశారు. షిర్డీలో కట్టింది సాయి ఆలయం కాదని, శ్మశానమని అన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications