దేశానికి ఆదర్శం, కాళేశ్వరంతో ప్రపంచం మనవైపు: గవర్నర్ తమిళిసాయి
హైదరాబాద్: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ తమిళసాయి సౌందరరాజన్ ప్రశంసించారు. సోవామవారం ఆమె తొలిసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
బంగారు తెలంగాణ అభివృద్ధిలో తాను కూడా భాగస్వామ్యం అవుతున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని తమిళసాయి వ్యాఖ్యానించారు. ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో హైదరాబాద్ రికార్డ్ నెలకొల్పిందని చెప్పారు.

కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వంటి అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని గవర్నర్ ప్రశంసించారు. పల్లెల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రూపొందించిన 30రోజుల ప్రణాళిక ఓ మంచి కార్యక్రమమని కొనియాడారు.
దళితులు, బీసీలు, మైనార్టీల ఆకాంక్షలు నెరవేర్చడంలో తెలంగాణ దేశానికే ఆదర్శమని వ్యాఖ్యానించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో గరిష్ట స్థాయిలో కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 2018-19 సంవత్సరానికి గానూ తెలంగాణ 14శాతం వృద్ధి రేటు సాధించిందని గవర్నర్ తెలిపారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications